16, ఆగస్టు 2010, సోమవారం
Enhanced MDM Rates
ప్రభుత్వం వారు G.O 470 ది 16.08.2010 ప్రకారం ఈ విద్యాసంవత్సరమునకు 9 మరియు 10 వతరగతి విధ్యార్ఠులకు మధ్యాహ్న భోజన పథకమునందు పచన రేట్లు రూ.3.25 నుండి రూ.4.17 నకు ది 01-04-10 నుండి అమలగునట్లు ఉత్తర్వులు జారీ చేసారు.
7, ఆగస్టు 2010, శనివారం
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రధానానికి ధరఖాస్తులకు ఆహ్వానం
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రధానానికి ధరఖాస్తులను దిః 25-08-10 నాటికి జిల్లా కమిటికి అందేలా నిర్ణీత ప్రొఫార్మలో అందజేయాలి.దిగువున ప్రొసీడింగ్స్ ,ప్రొఫార్మ ను దిగుమతి చేసుకోగలరు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)